తెలంగాణ

15న తెరాసలో చేరుతున్నాం: ఎంపీ గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఈనెల 15న తాము అధికారికంగా తెరాస పార్టీలో చేరుతున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ఆశించి తామంతా తెరాసలో చేరుతున్నామన్నారు. సమయం, సందర్భం వచ్చినపుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుత్తా తెలిపారు.