తెలంగాణ

ఆ ఇద్దరి గొడవలతో పార్టీ మారా : గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పడుతున్న గొడవలు చూడలేకే తాను కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరానని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆ ఇద్దరి వల్లా పార్టీకి చేటు కలుకుతోందన్నారు. అందరికీ నీతులు చెప్పే ఉత్తమ్‌కుమార్ రెడ్డి పులిచింతల నిర్వాసితుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసే టిడిపి నేత రేవంత్ రెడ్డికి ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.