జాతీయ వార్తలు

దిల్లీలో హెచ్‌సియు విద్యార్థుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల ఐకాస నేతృత్వంలో మంగళవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని వారు నినాదాలు చేశారు. ధర్నాకు ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. రోహిత్ తల్లి కూడా ధర్నాలో పాల్గొన్నారు.