జాతీయ వార్తలు

గుట్కా కుంభకోణంపై హైకోర్టు ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన గుట్కా కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తుకు మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. డీఎంకే నేత జే అంబజగన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ బెంచ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అబ్దుల్ ఖుద్దూస్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు.