తెలంగాణ

భూ సేకరణ జీవోపై టి.సర్కారుకు భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 123 జీవో ప్రకారం భూములను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు గురువారం నాడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం భూ సేకరణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 123 జీవోను జారీ చేయగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ జీవో ప్రకారం భూములు సేకరించరాదని, రైతులు ఆశించిన విధంగా నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించంది. దీంతో భూ సేకరణపై ఎలా అడుగులు వేయాలన్న పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది.