రాష్ట్రీయం

హైకోర్టుకు అదనపు జడ్జిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు అదనపు జడ్జిలు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ ఆసపు రామలింగేశ్వర రావు నియమితులయ్యారు. డిసెంబర్ 21నుంచి మూడు నెలల కాలపరిమితి వరకు ఆయన కొనసాగుతారు. ఈ మేరకు రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కేరళ హైకోర్టు అదనపు జడ్జిగా దామ శేషాద్రి నాయుడు నియమితులయ్యారు. బులుసు శివశంకర్ రావు, మందాత సీతారామ మూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాద్ రావు, తాళ్లూరి సునిల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణ మూర్తి, మిశ్రీలాల్ సునిల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకరనారాయణ, అనిస్‌లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అదనపు జడ్జిలుగా నియమితులయ్యారు. కాగా వీరు జనవరి 23నుంచి మూడు నెలల పాటు అదనపు జడ్జిలుగా కొనసాగుతారు.