జాతీయ వార్తలు

కొన్ని శక్తులు హింసను ప్రేరేపిస్తున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని శక్తులు హింసను ప్రేరేపింజేస్తున్నాయని క్రీడలు, యువజనల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్కడి ప్రజలకు భావోద్వేగాలు అధికం అని అన్నారు. వారికి సరైన అవగాహన కల్పిస్తే ఈ చట్టంతో అన్ని వర్గాల ప్రజలకు రక్షణగా ఉంటుందని అన్నారు.