ఆంధ్రప్రదేశ్‌

హిందూపురం రైల్వేట్రాక్‌పై 4 మృతిదేహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం: హిందూపురం రైల్వేట్రాక్‌పై నాలుగు మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కిటిపి వద్ద రెండు మృతదేహాలు లభ్యం కాగా.. ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు అనుమానాస్పదంగా పడి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.