జాతీయ వార్తలు
హిందూసభ పిటిషన్ కొట్టివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 November 2018
న్యూఢిల్లీ: అయోద్య వివాదం కేసుపై హిందూసభ వేసిన ముందస్తు విచారణ పిటిషన్ను సుప్రీం కోర్టు వేసింది. ఈ కేసును జనవరికి వాయిదా వేశామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసుపై అప్పిళ్లన్నీ జనవరిలో వస్తున్నందున ముందస్తు విచారణ చేపట్టలేమని పేర్కొంది. అఖిల భారత హిందూ మహసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా పిటిషన్ దాఖలు చేశారు.