జాతీయ వార్తలు
మావోయిస్టులతో చర్చలకు రెడీ: రాజ్నాథ్ సింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 February 2016
విశాఖ: జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధపడితే మావోయిస్టులతో రాజ్యాంగం పరిధిలో చర్చలు జరిపేందుకు తాము సుముఖంగానే ఉన్నామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయన విశాఖలో శుక్రవారం మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఎపి, ఒడిశాతో పాటు దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రజల క్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంతో సహకరించాలని మావోలకు ఆయన సూచించారు.