ఆంధ్రప్రదేశ్‌

ఎయులో విద్యార్థుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: హాస్టళ్లలోని మెస్‌లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ ఎయు విద్యార్థులు శుక్రవారం నాడు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వార్డెన్లు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు.