తెలంగాణ

రాజధానిలో 10 వేల ఇళ్లకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాజధానిలో 10వేల ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. రసూల్‌పురాలో నిర్మించే 205 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఇదే రోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేస్తున్నట్లు చెప్పారు.