తెలంగాణ
హుజుర్నగర్లో కొనసాగుతున్న పోలింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 October 2019
హైదరాబాద్: తెలంగాణలోని హుజర్నగర్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటలకు 31.34 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామ చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీచేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు.