జాతీయ వార్తలు

‘జయ రక్త నమూనాలు లేవు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : దివంగత తమిళనాడు సీఎం జయలలిత బయలాజికల్‌ శాంపిల్స్‌ తమ వద్ద లేవని ఆమె చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాస్‌ హైకోర్టుకు తెలిపింది. బెంగళూర్‌కు చెందిన అమృత తాను జయలలిత కుమార్తెను అంటూ ముందుకురావడంతో మద్రాస్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ వైద్యనాధన్‌ కోరిన వివరాలకు బదులిస్తూ ఆస్పత్రి యాజమాన్యం ఈ మేరకు నివేదించింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్‌ 5న జయలలిత మరణించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.