ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేటు పాఠశాల వద్ద పేరెంట్స్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: రెండు రోజులుగా అదృశ్యమైన 8వ తరగతి విద్యార్థి నాగార్జున రెడ్డి గాయాలతో ఆస్పత్రి పాలుకావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నల్గొండ జిల్లా హజూర్‌నగర్‌లోని చైతన్య పాఠశాల వద్ద వీరంతా శనివారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. హుజూర్‌నగర్‌లో అదృశ్యమైన విద్యార్థి కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద గాయాలతో కనిపించడంతో అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.