హైదరాబాద్
ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు జరుగనున్న టోర్నమెంట్ గచ్చిబౌలిలోని పూల్లేల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ క్యాష్ఫ్రైజ్ మొత్తం రూ.6లక్షలు. టోర్నమెంట్లో ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ అటగాళ్లు పీ.కశ్యాప్, సౌరభ్ వర్మ, ఆర్ఎంవీ గురుసాయిదత్, రీతుపామాదాస్, శ్రీకృష్ణప్రియా, మనుఆత్రి, సుమిత్రెడ్డితో దేశ నలుములల నుండి దాదాపు 300 క్రీడాకారులు పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ ఛీప్ కోచ్ పూల్లేల గోపిచంద్, ఈవెంట్స్ కార్యదర్శి ఓమర్ రాషీద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియా పర్యవేక్షకుడు రాజేష్కమాల్ పాల్గొన్నారు. పురుషుల సింగిల్స్లో 623, మహిళల సింగిల్స్లో 175, పురుషుల డబుల్స్లో 224, మహిళల డబుల్స్లో 74, మిక్సిడ్ డబుల్స్లో 120 ఏంట్రీలు వచ్చాయి. టోర్నమెంట్కు సంబంధించిన మ్యాచ్లు ఈనెల 20వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి జరుగుతాయి.