హైదరాబాద్

23న ఎల్బీస్టేడియంలో సంగీత విభావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నెల 23న మై మ్యూజిక్ మై కంట్రీ పేరుతో ఎల్బీస్టేడియంలో సంగీత విభావరిని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు శ్రీ్ధర్ తెలిపారు. ఆదివారం పంజాగుట్టలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సాయినాథ్ గౌడ్, దీప్తీ, అన్జులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ షోకు ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ హాజరై తన పాటలతో నగర సంగీత ప్రియులను అలరిస్తారని చెప్పారు. మొదట లైవ్ మ్యూజిక్ షోను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఫుట్‌బాల్ మ్యాచ్ కారణంగా ఎల్బీస్టేడియానికి మార్చినట్టు చెప్పారు.