తెలంగాణ
నగరంలో ముస్లింల భారీ ర్యాలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 January 2020
హైదరాబాద్: ఎన్ఆర్సీ (జాతీయ పౌర పట్టిక), సీఏఏ (పౌర సవరణ చట్టం)కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. దాదాపు 40 వేల మందితో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు అంచనా. ఇదిలా ఉండగా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ప్రసంగించనున్నారు. ముస్లింల భారీ ప్రదర్శన నేపథ్యంలో కుట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని అధికారులు బందోబస్తును సమీక్షించనున్నారు.