హైదరాబాద్

సహకార సంఘ సభ్యుల ఎన్నికలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గ సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 14 మంది పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కే.జనార్దన్ రెడ్డి తెలిపారు. పాలకవర్గ సభ్యుల ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు. పాలకవర్గ సభ్యులుగా పీజీవీ రాణి, సైదా గంగులోతు, బూరుకుంట సతీష్, కే.సత్తయ్య, పీ.అంజిరెడ్డి, డీ.చంద్రశేఖర్, ఎస్.ప్రవీణ్ రెడ్డి, బీ.మనోహర్ రెడ్డి, మిద్దెల బాల్‌రెడ్డి, ఎస్.రవీందర్ గౌడ్, పీ.రాంరెడ్డి, పీ.లక్ష్మారెడ్డి, ఎల్.విఠల్ రెడ్డి, కే.శ్యాంసుందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 29న ఉదయం 8.30 గంటలకు ఆఫీస్ బేరర్ల ఎన్నిక కోసం ఎన్నికైన పాలకవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.