ఆంధ్రప్రదేశ్
ముగ్గురు మావోల లొంగుబాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
విశాఖ: విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ కె.ప్రవీణ్ సమక్షంలో గురువారం ఉదయం మావోయిస్టు పార్టీ సభ్యురాలు ఝాన్సీ, మిలీషియా సభ్యులు లక్ష్మయ్య, అప్పారావు లొంగిపోయారు. ఝాన్సీపై పోలీసులు ఇదివరకే 4 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.