జాతీయ వార్తలు
మే నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 April 2018
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ సందర్భంగా నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ డీజీ రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. తీరం తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించడానికి 45 రోజులు పడుతుందని ఆయన తెలిపారు.