జాతీయ వార్తలు

ఐశ్వర్యరాయ్‌ తల్లికి స్వల్ప గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయి ఎయిర్‌పోర్టులో జరిగిన తోపులాటలో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ తల్లి బృందా రాయ్‌ స్వల్పంగా గాయపడ్డారు. లండన్‌లో సెలవులను గడిపి ఐశ్వర్య, తల్లి బృందా, కుమార్తె ఆరాధ్యతో కలిసి గురువారం ముంబయి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఐశ్వర్య కన్పించగానే ఒక్కసారిగా మీడియా ఆమెను చుట్టుముట్టింది.ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అదుపుతప్పిన బృందారాయ్‌ కిందపడిపోయారు. దీంతో ఆమె ముఖానికి స్వల్ప గాయమైంది.