అంతర్జాతీయం

ఇస్తాంబుల్ పేలుళ్లపై మోదీ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 36 మంది మరణించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో తీవ్ర సంతాపం తెలిపారు. సంఘటనలో గాయపడిన 150 మంది త్వరలోనే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఐసిసి ఉగ్రవాద సంస్థ పనే అని టర్కీ ప్రధాని అన్నారు.