ఆంధ్రప్రదేశ్‌

రూ.2 కోట్లతో బోర్డు తిప్పేసిన ఐటి సంస్థ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఉద్యోగాల పేరిట సుమారు 300 మంది నుంచి రెండు కోట్ల రూపాయలను వసూలు చేసిన ఓ ఐటి సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో జరిగింది. ఇక్కడి మధురవాడ ఐటి సెజ్‌లో అక్జాల్డ్ పేరిట ఇటీవల ఓ ఐటి సంస్థను ప్రారంభించారు. 60 వేల రూపాయల చొప్పున ఉద్యోగార్థుల నుంచి డబ్బు వసూలు చేశారు. కొందరు ఉద్యోగాలు పొందాక జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఐటి సంస్థ యాజమాన్యం పత్తాలేకుండా పోవడంతో బాధితులు పిఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.