జాతీయ వార్తలు
ఐటీసీ చైర్మన్గా సంజీవ్ పురి నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 May 2019
న్యూఢిల్లీ: ఐటీసీ చైర్మన్గా సంజీవ్ పురిని ఎన్నుకున్నారు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఎన్నుకున్నారు. ఐటీసీ చైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 2018 నుంచి సంజీవ్ మేనేజింగ్ డైరక్టర్గా ఉన్నారు. డిసెంబర్ 2015లో ఆయన ఐటీసీ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు. ఆ తర్వాత 2017లో సీఈవోగా మారారు. ఐఐటీ కాన్పూర్లో సంజీవ్ పురి చదివారు.