ఆంధ్రప్రదేశ్‌

గుంటూరులో ఫైవ్‌స్టార్ హోటల్‌కు బాబు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరులో నిర్మించే తొలి ఫైవ్‌స్టార్ హోటల్ ‘మై ఫార్ట్యూన్’కు ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 1.45 ఎకరాల స్థలంలో 12 అంతస్థుల హోటల్ నిర్మాణానికి ఐటిసి సుమారు 150 కోట్లరూపాయలను వెచ్చిస్తుంది. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు పుల్లారావు, రావెల, ఐటిసి ప్రతినిధులు పాల్గొన్నారు.