జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఉగ్రవాదులు, సైనిక సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కుప్వా జిల్లాలో మర్‌శేరి గ్రామం వద్ద ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని తెలియడంతో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు అక్కడికి వెళ్లారు. ఉభయ వర్గాల మధ్య కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరిని సైనిక ఆస్పత్రికి తరలించారు.