రాష్ట్రీయం
నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 January 2020
హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విషయమై నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కూడా హాజరయ్యారు. అయితే సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి.