తెలంగాణ
సీఎం జగన్ కేసు విచారణ ఈనెల 17కి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 January 2020
హైదరాబాద్: సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని సీఐడీ, ఈడీ కోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయ సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ శ్రీలక్ష్మీ, శామ్యూల్ తదితరులు విచారణకు హాజరయ్యారు.