ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి జగన్ రైతు భరోసా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైకాపా అధినేత జూన్ 1 నుంచి అయిదు రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. బుధవారం ఆయన అనంతపురం జిల్లా కదిరి, తాడిపత్రి ప్రాంతాల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదారుస్తారు.