రాష్ట్రీయం

జగన్‌పై దాడి కేసులో చంద్రబాబుకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సహా 8మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.