ఆంధ్రప్రదేశ్
జగన్ లండన్ పర్యటనపై ఫిర్యాదు చేస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 February 2019
విజయవాడ: వైకాపా అధినేత జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాతో లండన్లో జగన్ రహస్యంగా భేటీ అయ్యారని, నల్లడబ్బును తరలించేందుకే జగన్ లండన పర్యటనకు వెళ్లారని అన్నారు. జగన్ పర్యటనపై మోదీ ఎందుకు నోరు మెదపటం లేదని అన్నారు.