ఆంధ్రప్రదేశ్
జగన్పై దాడి కేసు నిందితుడికి బెయిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 May 2019
రాజమండ్రి:వైకాపా అధినేత జగన్పై విశాఖ విమానాశ్రయంలో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తాను జగన్పై కావాలని దాడి చేయలేదని అన్నారు. ప్రజాసమస్యలను కొన్నింటిని పేపర్పై రాసుకుని జగన్కు వివరించేందుకు వెళ్లగా పొరపాటున కత్తి తగిలిందని అన్నాడు. ఆ సమయంలో అక్కడ వున్నవారు తనను కొడుతుంటే జగన్ ఆపి ప్రాణాలు కాపాడాడని తెలిపారు.