ఆంధ్రప్రదేశ్‌

ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో సీఎం జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: ఏపీ సీఎం జగన్ ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టులను అంచనాలను పెంచి నిర్మించినట్లు భావించిన ప్రస్తుత ప్రభుత్వం వివిధ శాఖల్లో చేపట్టిన పనులపై మళ్లీ సమీక్ష నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ ఏర్పాటుచేయటం జరిగింది.