జాతీయ వార్తలు

జీఎస్‌టీపై తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలూ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా : జీఎస్‌టీపై (వస్తు సేవల బిల్లు) తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. జీఎస్‌టీపై కోల్‌కతాలో మంగళవారం 22రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఏడు రాష్ట్రాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. లోక్‌ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. వర్షాకాల సమావేశాల్లో ఎగువ సభలోనూ ఈ బిల్లును పాస్‌ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.