జాతీయ వార్తలు

ప్రత్యేక హోదాపై త్వరలోనే పరిష్కారం : జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా త్వరలోనే ఓ పరిష్కారానికి వస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో సోమవారం తెలిపారు. అంతకుముందు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.