జాతీయ వార్తలు

ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే ఎక్సైజ్ సుంకం : జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని విధించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. రాజ్యసభలో ఎక్సైజ్ సుంకం పెంపుపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఐ నాయకుడు రాజా మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం ధరలను నియంత్రిస్తున్నామంటూనే ఎక్సైజ్ సుంకాన్ని పెంచటాన్ని తప్పుపట్టారు. దీనిపై జైట్లీ సమాధానమిస్తూ ఎక్సైజ్ సుంకంలో 42శాతం రాష్ట్రాలకే చెందుతుందని తెలిపారు.