జాతీయ వార్తలు

జీఎస్‌టీ పరిధిలోకి చిరు వ్యాపారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు ఊరట లభించింది. గురువారం వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ పన్ను మినహాయింపును రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.20 లక్షలు, మిగిలిన రాష్ట్రాలకు రూ.40 లక్షలు చేసినట్లు వెల్లడించారు.