జాతీయ వార్తలు
దోషులను వదిలిపెట్టం : జైట్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 March 2016
న్యూదిల్లి:ఎయిర్సెల్-మాక్సి ఒప్పందం విషయంలో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆవకతవకలకు పాల్పడ్డారన్న వివాదంపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లి స్పందించారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు ఫైల్ అయిందని, దోషులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని, ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, కోర్టు నిర్ణయమే తరువాయని జైట్లి అన్నారు. ఎయిర్సెల్ వ్యవహారంలో కార్తి ప్రమేయంపై అన్నాడిఎంకె తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యంతరాల నడుమ లోక్సభలో వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ దశలో జైట్లీ స్పందిస్తూ పై వ్యాఖ్య చేశారు.