ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జలాలు కృష్ణా నదిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రైతులు మొదటి పంట వేసిన తర్వాత ఈ ఏడాది జూన్ నాటికి గోదావరి జలాలను పూర్తి స్థాయిలో కృష్ణా నదిలోకి మళ్లించాలని ఎపీ సిఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు. ఆయన గురువారం ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై, ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. పంటలు వేసిన రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా సాగునీటిని సకాలంలో అందించాలని ఆయన అన్నారు.