జాతీయ వార్తలు

మంచు చరియలు విరిగిపడి నలుగురు జవాన్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడాఖ్‌లో మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లను లడాఖ్ స్కౌట్స్‌కు చెందినట్లుగా గుర్తించారు. భారత్, మణిపూర్ సరిహద్దుల్లో భూకంపం సంభవించడం వల్ల మంచు చరియలు విరిగి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.