జాతీయ వార్తలు

జమ్మూలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: జమ్మూలోని రీసీ జిల్లా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. యాత్రికులు ఆలయ సమీపంలోని 3వగేటు వద్దకు రాగానే- ఒక్కసారిగా కొండ విరిగి పడటంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు క్షతగాత్రులను కత్రా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.