రాష్ట్రీయం

ప్రజలు విశ్వసించేలా ముందుకు సాగుతాం : జానారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రజలు విశ్వసించేలా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతామని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆయన బుధవారంనాడు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లలో సాగునీరు అందిస్తే కేసీఆర్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తానని తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఓటమిని విశే్లషించుకుని ముందుకు సాగుతామని చెప్పారు.