తెలంగాణ

అమరు జవాను కుటుంబానికి రూ.25 లక్షల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాను కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల సాయం ప్రకటించింది. శాసనసభళో జవాన్ల మృతికి నివాళులర్పిస్తూ సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ మాట్లాడుతూ ఈ దాడి అత్యంత హేయమైనదని, ఇది దేశం మీద జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. మీ వెంటే మేమున్నామనే సందేశాన్ని పంపిస్తూ అమరులైన జవాన్ల ఒక్కొక్క కుటుంబానికి రూ.25ల ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం తరపున అందజేయనున్నట్లు తెలిపారు.