జాతీయ వార్తలు

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఇక్కడి జమ్ము రోడ్డులో శనివారం సిఆర్‌పిఎఫ్ జవాన్లు వెళుతున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులు జరపగా ఓ జవాన్ మరణించాడు. 12 మంది జవాన్లు గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ శిక్షణ సంస్థ భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత ఆ భవనంలో ఇంకా కొందరు విద్యార్థులు, అధ్యాపకులు ఉండిపోవడంతో జవాన్లు అక్కడ ఉగ్రవాదుల కోసం మాటువేశారు. ఈ ఘటనతో శ్రీనగర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది.