ఆంధ్రప్రదేశ్
జయరామ్ హత్యకేసులో ఏసీపీపై వేటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 February 2019
విజయవాడ: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై జయరామ్ హత్యకేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు పడింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్రెడ్డికి మల్లారెడ్డి సహకరించినట్లు తెలిసింది. దీంతో మల్లారెడ్డిపై బదిలీ వేటు వేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.