ఆంధ్రప్రదేశ్‌

అభ్యర్థుల ఎంపిక తీరుపై జెసి సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సంతృప్తికరంగానే ఉందని ఎంపి జెసి దివాకరరెడ్డి అన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఇపుడే మాట్లాడడం సముచితం కాదన్నారు. సురేష్ ప్రభు వల్ల భవిష్యత్‌లో రైల్వేశాఖ పరంగా ఎపి ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉందన్నారు. ఎపి, తెలంగాణ సిఎంల మధ్య పోలికలు పెట్టడం అనవసరం అని ఆయన అన్నారు.