జాతీయ వార్తలు

జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంతి కిశోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బీహార్ జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికల వ్యహాకర్త ప్రశాంతి కిశోర్‌ను నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. ఇక నుంచి ప్రశాంతి కిశోర్ పార్టీలో రెండవ స్థానంలో ఉంటారని చెప్పకనే చెప్పారు. ప్రశాంతి కిశోర్ నియామకంతో వారసత్వ రాజకీయాలకు నితీశ్‌కుమార్ స్వస్తి పలికారు.