ఆంధ్రప్రదేశ్‌

అన్యాయం చేస్తే.. పోరాడతాం: జూపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఎపికి అన్యాయం చేస్తే ప్రజల పక్షాన పోరాడతామని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రత్యేకహోదాపై ప్రధాని మోదీ ప్రకటన చేస్తే స్పష్టత వస్తుందన్నారు. తాము కేంద్రంతో రాజీపడుతున్నామన్న ఆరోపణలు వస్తున్నా జనం కోసం ఇంకా ఓపికపడుతున్నామని ఆయన చెప్పారు.