రాష్ట్రీయం

ఖైదీల పరారీ ఘటనలో ఆరుగురు సిబ్బందిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కడప జిల్లా కేంద్ర కారాగారంలో నలుగురు ఖైదీలు పరారైన నేపథ్యంలో మంగళవారం డీజీ కృష్ణం రాజు జైలును పరిశీలించారు. ఖైదీల పరారీపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ రామకృష్ణ, డిప్యూటీ జైలర్లు బ్రహ్మానందరెడ్డి, గోవిందరావు, జైలర్లు శేషయ్య, గుణశేఖర్‌రెడ్డి, చీఫ్‌ వార్లర్‌ గోపాలనాయక్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.